కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా పాజిటివ్... త్వరగా కోలుకోవాలని నితిన్ గడ్కరీ ట్వీట్..
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కరోనా వైరస్ బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ సోకిందని... ఈమధ్య కాలంలో తనను కలిసినవాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను కేంద్రమంత్రి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇలా ఓ విషయాన్ని వెల్లడించేందుకు పదాల కోసం వెతుక్కోవాల్సి రావడం అరుదు అని పేర్కొన్నారు. అయితే తాను అసింప్టమాటికా లేదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e2rHnD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e2rHnD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment