కరోనాపై ఓటరు పైచేయి: ఈసీ సక్సెస్ - ప్రశాంతంగా ముగిసిన ఫస్ట్ ఫేజ్ - బీహార్ పోల్ ఫొటోలివి..
వేల ఏళ్ల పరిణామక్రమంలాగే.. ప్రస్తుత కరోనా విలయాన్ని ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామిక పండుగలా భావించే ఎన్నికల ప్రక్రియలో వైరస్పై ఓటరు పైచేయి సాధించాడు. కరోనా కాలంలో జరిగిన తొలి ఎన్నికల్లో భారతీయులు.. అందునా బీహారీలు గొప్ప చైతన్యం ప్రదర్శించారు. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో ఎన్నికల సంఘం సక్సెస్ అయిందనే చెప్పాలి. మొత్తంగా బీహార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e6u8FF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e6u8FF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment