వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బావిలోకి దూసుకెళ్లిన జీపు - ప్రయాణికుల కోసం గాలింపు
వరంగల్ రూరల్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 15 మంది ప్రయాణికులతో వరంగల్ సిటీ నుంచి నెక్కొండకు బయలుదేరిన జీపు.. సంగెం మండల పరిధిలోని గవిచర్ల వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. పైన ఎలాంటి సేఫ్టీ వాల్ లేకపోవడం, ఇటీవల కురిసిన వర్షాలకు బావి నిండిఉండటంతో పడటంతోనే అందరూ నీటమునిగారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G8Lg10
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G8Lg10
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment