తిరుపతి బైపోల్: నడ్డాతో పవన్ భేటీ -చంద్రబాబును కలిసిన పనబాక లక్ష్మి -29 నుంచే ప్రచారంలోకి
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత జరుగనున్న తొలి ఉప ఎన్నిక కావడంతో తిరుపతి లోక్ సభను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలోని దుబ్బాకలో సిట్టింగ్ నేత కుటుంబానికి టికెటిచ్చి టీఆర్ఎస్ దెబ్బతిన్న నేపథ్యంలో తిరుపతిలో అలాంటి పొరపాటుకు తావు లేకుండా కొత్త అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని బరిలోకి దింపాలని వైసీపీ డిసైడైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5y8gN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5y8gN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment