తిరుపతిలో జగన్కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ
సొంత పార్టీపై, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అడుగు ముందుకేసి, త్వరలో జరుగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీకి భారీ డ్యామేజ్ జరగబోతోందని జోస్యం చెప్పారు. రాజధాని అమరావతి సహా పలు నిర్ణయాలకు సంబంధించి జగన్ సర్కారుకు, కోర్టులకు మధ్య వివాదాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gFFlp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gFFlp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment