ఆ ర్యాలీకి , బీహార్ ఎన్నికలకు లేని కోవిడ్ రూల్స్ రైతులకేనా .. యోగేంద్ర యాదవ్ సూటిప్రశ్న
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోమారు వివిధ రాష్ట్రాల్లోని రైతులు కదంతొక్కారు. ఈరోజు ఢిల్లీకి రైతులు లాంగ్ మార్చ్ నిర్వహించాలని బయలుదేరిన నేపథ్యంలో, హింసాత్మకంగా మారింది. పోలీసులు ఎక్కడికక్కడ రైతుల అణిచివేసే కార్యక్రమాలను చేపట్టారు. దేశంలోని పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీకి లాంగ్ మార్చ్ నిర్వహించడానికి బయల్దేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్యానా రాష్ట్రంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39g53aK
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39g53aK
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment