కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికల వేడి: పార్టీ పగ్గాలు బయటి వ్యక్తికి? సీడబ్ల్యూసీ భేటీ రేపే

న్యూఢిల్లీ: అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌లో అత్యున్నత విభాగం.. శుక్రవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ప్రధాన అజెండా.. సంస్థాగత ఎన్నికలే. పార్టీ అధ్యక్ష పదవి మొదలుకుని శాశ్వత ఆహ్వానితుడి వరకూ సీడబ్ల్యూసీలో ప్రక్షాళన చోటు చేసుకోవడం ఖాయంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/365DvDc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments