#MumbaiTerrorAttack: అమెరికాలో సెగ: ప్రవాస భారతీయుల నిరసన: కొత్త అధ్యక్షుడు బిడెన్పై భారం
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. న్యాయం చేయాలంటూ బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. బిల్ బోర్డులను అమర్చారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో గల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ సహా పాకిస్తాన్, టర్కీ రాయబార కార్యాలయాల ముందు వారి నిరసన ప్రదర్శన కొనసాగింది. వారి డిమాండ్ ఒక్కటే- ముంబైపై మహోగ్రదాడికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fxz9I4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fxz9I4
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment