Sabarimala : శబరిమల క్షేత్రానికి వెళ్ళలేని భక్తుల కోసం .. ఏపీ అయ్యప్ప ఆలయాల్లో ఏర్పాట్లు
శబరిమల వెళ్ళలేని భక్తులకోసం , ఇరుముడులు సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ అయ్యప్ప దేవాలయాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళుతుంటారు. అయితే ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా శబరిమలలో అమలవుతున్న కఠిన నిబంధనల మేరకు చాలా మంది భక్తులు శబరిమలకు వెళ్లడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3la9d6z
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3la9d6z
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment