ఏపీలో 13 మంది ఐఏఎస్ల బదిలీ... ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు... ఉత్తర్వులు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది.పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు శుక్రవారం(జులై 23) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం... కడప జిల్లా కలెక్టర్గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా చెవ్వూరి హరికిరణ్,కర్నూలు కలెక్టర్గా కోటేశ్వరరావు, విజయనగరం జిల్లా కలెక్టర్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36YPQZi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36YPQZi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment