హవాలా మనీ: ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ5 ఛైర్మన్పై ప్రధానికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు
న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. వారిద్దరి మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో 15 మంది ఎంపీల బృందం ఫిర్యాదులో పేర్కొంది. మిలియన్ యూరోల బదిలీ జరిగినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wc30jx
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wc30jx
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment