సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ 61 ఏళ్లకు పెంపు -మార్చి 31 తర్వాత దిగినోళ్లు మళ్లీ డ్యూటీల్లోకి..
తెలంగాణ పారిశ్రామిక, ఉపాది రంగాల్లో కీలకమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు సంబంధించి శుభవార్త వెలువడింది. సింగరేణిలో పనిచేసే కార్మికుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. హుజూరాబాద్లో మిగతా కులాలు లేవా? -దళితేతర 70వేల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i460qE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i460qE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment