పెగాసస్, వ్యవసాయ చట్టాలపై పార్లమెంటు చర్చ జరిపేలా ఆదేశించండి: రాష్ట్రపతికి ప్రతిపక్షాల లేఖ
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణలు, నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ అంశాలపై పార్లమెంటులో చర్చించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశాయి. రాష్ట్రపతికి రాసిన లేఖలో ఎన్సీపీతోపాటు బీఎస్పీ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i3dsCt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i3dsCt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment