రైతుల పార్లమెంట్ మార్చ్: ఢిల్లీలో భారీగా మోహరించిన పోలీసులు, అడ్డుకునేందుకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటు వద్ద తమ నిరసన తెలిపేందుకు వందలాదిగా రైతులు దేశ రాజధానికి చేరుకుంటున్నారు. అయితే, గురువారం పార్లమెంటు వద్ద నిరసన తెలిపేందుకు రైతు నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సింఘూ సరిహద్దు వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kGnV8F
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments