కేసీఆర్ ఒక్కడే మొనగాడా... ఖబడ్దార్.. మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాటల యుద్ధం...
తెలంగాణవ్యాప్తంగా సోమవారం(జులై 26) నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఇవాళ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BKmewY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BKmewY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment