బోనాల జాతర చెక్కుల పంపిణీ... కుర్చీలు విసిరేసుకున్న టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తలు... తీవ్ర ఉద్రిక్తత...
హైదరాబాద్లోని పలు డివిజన్లలో ఆషాఢ బోనాల జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15కోట్లు నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు డివిజన్లలో బోనాల జాతర నిర్వహణ కోసం అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. తాజాగా ముషీరాబాద్ డివిజన్లో బోనాల జాతర నిర్వహణ కోసం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. టీఆర్ఎస్,బీజేపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iU46rZ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iU46rZ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment