ఈటల రాజేందర్‌కు మరో షాక్: గులాబీ గూటికి మరో కీలక అనుచరుడు, ఉపఎన్నికపై ఎఫెక్ట్

కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ మాత్రం ఈటలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీకి దూరం కాగా, ఇప్పుడు ఈటల రాజేందర్ కీలక అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటి వరకు ఈటల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BJzP7Q
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments