పటాన్చెరులో దారుణం... మర్మాంగాలు కోసి వ్యక్తి దారుణ హత్య...
హైదరాబాద్ శివారులోని పటాన్చెరు పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. చిట్కుల్ గ్రామ శివారులోని ఓ వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చారు. అతని మర్మాంగాలు కోసి హత్యకు పాల్పడ్డారు. స్థానికులు అతని మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన సుంకరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kWpSOi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kWpSOi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment