దేవినేని ఉమపై రాళ్ల దాడి: కారు ధ్వంసం -ఎమ్మెల్యే వసంతపై చంద్రబాబు ఫైర్ -కొండపల్లి మైనింగ్‌పై

కృష్ణా జిల్లాలో మరోసారి రాజకీయ విభేదాలు హింసాత్మకంగా మారాయి. జిల్లాలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ వ్యవహారం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య గొడవకు కారణమైంది. కొండపల్లి అడవిలో అక్రమ మైనింగ్ సాగుతోందని ఆరోపిస్తోన్న టీడీపీ నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లగా, వారిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఘాటుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UOtrvA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments