ప్రశాంత్ కిషోర్ IPAC టీమ్ నిర్బంధం -కీలక నేత కోసం సర్వే చేస్తుండగా పోలీసుల అడ్డగింత, రచ్చ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థకు చేదు అనుభవం ఎదురైంది. ముందస్తు సర్వేకు వెళ్లిన ఐప్యాక్ టీమ్ సభ్యులను పోలీసులు అడ్డగించారు. పీకే టీమ్ బస చేసిన హోటల్ ను చుట్టుముట్టిన పోలీసులు.. వారిని ఎటూ కదలనీయకుండా చేశారు. కొవిడ్ నిబంధనల వేళ కొత్త వ్యక్తుల కదలికలపై అనుమానంతోనే నిర్బంధించామని పోలీసులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f0b2Tn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f0b2Tn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment