Mirabai Chanu : ఒలింపిక్స్లో భారత బోణీ మీరాబాయి చానుకు రూ.1కోటి నజరానా
ఒలింపిక్స్-2021 క్రీడా సంగ్రామం మొదలైన రెండో రోజే భారత్కు రజత పతకం సాధించింది పెట్టింది మీరాబాయి చాను. మణిపూర్కు చెందిన 26 ఏళ్ల ఈ యువతి దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత్కు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మెడల్ సాధించి పెట్టింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి కాంస్య పతకం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/370ybjW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/370ybjW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment