ఎవరొద్దన్నారు?: కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రం విడిపోకుంటే మనమే నెం.1

అమరావతి: ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ అధికార ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ఏపీలో తమ పార్టీని పెట్టామంటున్నారని, అక్కడ కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ ప్లీనరీలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై విమర్శలు చేశారు సజ్జల. శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pMSv2X
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

South Korea Initiates Crackdown on Suspicious Crypto Activities