భారీ హిమపాతం: 11 మంది ట్రెక్కర్లు మృతి, మిగితావారి కోసం కొనసాగుతున్న భారీ రెస్క్యూ ఆపరేషన్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రెక్కింగ్ కోసం వెళ్లిన 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. 17,000 అడుగుల ఎత్తులో ఉత్తరాఖండ్లోని లమ్ఖగా పాస్లో వైమానిక దళం భారీ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించింది. ఇక్కడ భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా పర్యాటకులు, పోర్టర్లు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CayQNG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CayQNG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment