27న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం - పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి : నెలాఖరులోగా ప్రకటన చేస్తారా..!!
ఈ నెల 27న ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (రాష్ట్ర స్థాయి) సమావేశం జరగనుంది. 15ఏళ్లుగా నిలిచిపోయిన ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తిరిగి జరుగుతుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కౌన్సిల్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా ఉంటారు. 27న సమావేశం ఏర్పాటు చేసినట్లుగా సాధారణ పరిపాలనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zgb0lz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zgb0lz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment