ప్లీనరీలో వంటకాలు ఇవే.. 33 రకాల వెరైటీలు
టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ఉత్సవ వేడుక ప్లీనరీకి వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా సోమవారం ప్లీనరీ జరగనుంది. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం ఆరు వేల మంది తరలిరానున్నారు. పార్కింగ్ నుంచి సభా వేదిక దాకా అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pz4txe
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pz4txe
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment