వైసీపీ దాడులకు తెగబడుతోంది- 356 మినహా మార్గం లేదు : రాష్ట్రపతి-ప్రధానికి చంద్రబాబు లేఖ..!!
టీడీపీ కార్యాలయాలపైన జరిగిన దాడుల విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దాడి జరిగిన వెంటనే గవర్నర్ తో పాటుగా అమిత్ షా కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన చంద్రబాబు తాజాగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 39 పేజీలతో కూడిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jo9gxz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jo9gxz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment