36 గంటల డ్రామా: ఏం మెసేజ్ ఇచ్చారంటూ చంద్రబాబు దీక్షపై సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ దీక్ష ద్వారా ప్రజలకు ఆయన ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష దేనికో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు సజ్జల.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b3u7le
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b3u7le
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment