కేరళలో తగ్గని కరోనా ఉధృతి: 8538 కరోనా కేసులు
కేరళలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 8538 కేసులు వచ్చాయి. వైరస్ సోకిన 71 మంది చనిపోయారు. నిన్నటి కన్నా చనిపోయిన వారి సంఖ్య పెరిగింది. దీంతో చనిపోయిన మొత్తం సంఖ్య 28,592కి చేరింది. ఎర్నాకులంలో 1481, తిరువనంతపురంలో 1210, కొల్లాం 554, త్రిసూర్లో 852,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EeTZqW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EeTZqW
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment