రాజకీయ మైలేజ్ పొందాలనే - వైషమ్యాలు పెంచేందుకు : పట్టాభి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు..!!
ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధికి కోర్టు రోజుల రిమాండ్ విధించింది. గవర్నర్పేట పోలీసులు విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయాధికారి ఏపీపీ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి నవంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో పట్టాభిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. పట్టాభి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E1Xa51
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E1Xa51
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment