రైతులు అంటే చులకన.. పైగా హామీలు: హరీశ్ రావు
హుజురాబాద్ బై పోల్కు సంబంధించి చివరి రోజు కూడా మాటల తుటాలు పేలాయి. మంత్రి హరీశ్ రావు మరోసారి బీజేపీపై ధ్వజమెత్తారు. గోబెల్స్ ప్రచారంతో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏడేళ్లలో తెలంగాణకు ఏంచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్వేషాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EjdM8z
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EjdM8z
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment