రేవంత్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు ప్రమాదం: కౌంటర్ ఇచ్చిన తెలంగాణ డీజీపీ కార్యాలయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ, డీజీపీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. అవన్నీ నిరాధార ఆరోపణలని మండిపడింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. డీజీపీ, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, ఉన్నతాధికారుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pAUVBz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pAUVBz
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment