జనరల్ ఇందర్జీత్ సింగ్ గిల్: ఇందిరాగాంధీ మీటింగ్ నుంచి మధ్యలో వెళ్లిపోయిన సైన్యాధికారి
1971లో పాకిస్తాన్కు మద్దతుగా చైనా యుద్ధంలోకి అడుగుపెడుతుందేమోనన్న ఆందోళన భారత్ను వెంటాడుతూనే ఉంది. దీని కోసం భూటాన్ సరిహద్దుల్లో 5, 123, 167 మౌంటెయిన్ బ్రిగేడ్లను జనరల్ మానెక్షా మోహరించారు. అయితే, ఈ బ్రిగేడ్లను బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి పంపాలని దిల్లీలోని సైనిక ప్రధాన కార్యాలయంలో ఉన్న మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఇందర్జీత్ సింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CfCy90
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CfCy90
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment