వైఎస్ షర్మిల పాదయాత్ర మూడోరోజు కంప్లీట్ షెడ్యూల్ ఇదే: సాయంత్రానికి శంషాబాద్కు
కడప: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి ఆమె తెలంగాణలో మహా పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 20వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టౌన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XzVj81
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XzVj81
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment