జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: అలాంటివారికి అమిత్ షా హెచ్చరిక

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మూడు రోజుల జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జమ్మూలో ఐఐటీ నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన అమిత్ షా.. అక్కడ ఓ మొక్క నాటారు. అనంతరం భగవతి నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. కాశ్మీర్​,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Ge3Grg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments