ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు కొత్త వ్యూహం- షా తో భేటీ వెనుక : జగన్ వ్యూహాన్నే ఇప్పుడు రివర్స్ లో..!!

టీడీపీ అధినేత చంద్రబాబు 2019 ఎన్నికల ఫలితాల తరువాత..ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు. టీడీపీ కార్యాలయాల పైన దాడుల అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని రాజకీయ పార్టీలతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ సైతం టీడీపీ కార్యాలయం పైన దాడులను ఖండించింది. ఇప్పుడు 36 గంటల దీక్ష ద్వారా మరోసారి అందరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lXDb1e
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments