దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ: ఇంకాస్సేపట్లో..టీవీల్లో: సబ్జెక్ట్ ఇదే
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో జోరుగా సాగుతోంది. వంద కోట్ల మార్క్ను చేరుకుంది. ఇదో మైలురాయి. 10 నెలల వ్యవధిలో దేశంలో వంద కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ను వేసుకున్నారు. ఇందులో సింగిల్ డోస్ తీసుకున్న వారి సంఖ్యే అధికం. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోసం సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3GdrhZ1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3GdrhZ1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment