కిషన్ రెడ్డి, ఈటల ర్యాలీని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, ఘర్షణ: పోలీస్పై చేయి చేసుకున్నారు!
హైదరాబాద్: ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ హుజూరాబాద్లో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. ఇప్పటి వరకు మాటల యుద్ధం జరగ్గా.. ఇప్పుడు ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో బీజేపీ ర్యాలీని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3GdiM07
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3GdiM07
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment