హుజూరాబాద్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపు ఖాయం: బండి సంజయ్
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజలు తమ పార్టీ సామర్థ్యాన్ని నమ్మి ఓటేయబోతున్నారన్నారు. బుధవారం కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ప్రజలను అయోమయానికి గురి చేయాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని బండి సంజయ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZCyXUn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZCyXUn
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment