జీవో నంబర్ 159: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చెక్- జనవరి 1 నుంచే..!!

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త హాజరు నిబంధన ప్రవేశపెట్టింది. జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేపటి కిందటే వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి జీవో నంబర్ 159ను జారీ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/GbKwxRt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments