దిగ్విజయ్ సింగ్ వరుస భేటీలు: టీ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్, మూడు ప్రశ్నలు

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సింది పోయి.. సీనియర్లు.. జూనియర్లు అంటూ కొట్టుకుంటారా? అని ఆ పార్టీ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ నేతలను మందలించారు. గాంధీభవన్ వేదికగా అసంతృప్తితో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను ఆయన ఒక్కొక్కరిగా భేటీ అయ్యారు. పీసీసీ నిర్ణయాలు, సమస్యలను రాష్ట్ర నేతలు దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/VIOy2SN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star