3 లక్షల కోట్లు దాటిన తెలంగాణ అప్పులు: మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం వివరణ
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక వివరాలను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల అప్పులు వివరాలను తెలియజేసింది. తెలంగాణపై అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివరించింది. 2018లో రూ. లక్షా 60వేల 696.3 కోట్ల వరకు ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/yd8UC3b
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/yd8UC3b
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment