జగన్పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్న వల్లభనేని వంశీ..!!
విజయవాడ: తెలుగుదేశం తిరుగుబాటు శాసన సభ్యుడు వల్లభనేని వంశీ మోహన్- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి తాను అన్ని విధాలుగా కష్టపడతానని, శాయశక్తులా ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందనీ తేల్చి చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/tkRos6l
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/tkRos6l
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment