మోడీ సర్కారు కొత్త ఏడాది కానుక: 2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్, 81 కోట్ల మందికి లబ్ధి
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు దేశంలోని పేదలకు కొత్త సంవత్సరం కానుకగా ఉచిత రేషన్ పొడిగించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. మోడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/x8alX6G
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/x8alX6G
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment