టార్గెట్ చైనా- వైమానిక దళం అమ్ములపొదిలో సరికొత్త బ్రహ్మాస్త్రం..!!
న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ చైనా తరచూ సరిహద్దుల్లో భారత్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటు లఢక్ మొదలుకుని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారు 3,000 కిలోమీటర్లకు పైగా బోర్డర్ లో తరచూ ఉద్రిక్తతలకు కారణమౌతోంది. భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందా దేశం. అటు దక్షిణ దిశగా- తరచూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/7xH0nSt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/7xH0nSt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment