ఏపీ సహా 6 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు: ఢిల్లీ వేదికగా కేసీఆర్ దూకుడు షురూ

హైదరాబాద్: ఇటీవల దేశ రాజధానిలో భారత్ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. పార్టీ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరు నుంచి బీఆర్ఎస్ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఊపందుకుంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/hFmYRg2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments