ముగ్గురికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించిన జాన్సన్ అండ్ జాన్సన్..ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన ఉత్పత్తులు వాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ముగ్గురికి ఆ సంస్థ రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించింది. ఉత్తర్ ప్రదేశ్లో హిప్ ఇంప్లాంట్స్కు సంబంధించి నకిలీ పరికరాలను జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సరఫరా చేసింది. వాటినే బాధితులకు వైద్యులు అమర్చారు. అయితే అవి అమర్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYrUOk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYrUOk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment