ఉగ్రవాదం, అవినీతిలపై పోరు ఆగదు: ఫ్రాన్స్లో ప్రధాని మోడీ ప్రసంగం
ప్యారిస్: 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే అది ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఇచ్చిన తీర్పు కాదని నవభారత నిర్మాణం చేయాలంటూ ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు ప్రధాని. ఫ్రాన్స్లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరు ఒక్క భారత్లోనే చేయలేదని ఫ్రాన్స్ గడ్డపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U27aWi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U27aWi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment