సరికొత్త భారత్ను నిర్మిస్తున్నాము... ప్రధాని మోడీ
భారత దేశంలో తాము ప్రభుత్వాన్ని మాత్రమే ఏర్పాటు చేయలేదని, సరికొత్త భారత దేశాన్ని నిర్మిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ నేడు యునెస్కో కార్యాలయంలో భారతీయులను ఉద్దేశించి ప్రసగించారు. ఈ నేపథ్యంలోనే నవభారత నిర్మాణం కోసం భారత్ కృషి చేస్తుందని తెలిపారు. ఇందుకోసమే అవినీతీని అంతం చేస్తూ, కుటుంభ రాజకీయాలను చెక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYaJwH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYaJwH
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment