ఏపీ రాజధానిపై వైసీపీ రూటు మారలేదా..? వరదలు ఎక్కువగా వస్తే పరిస్థితి ఏంటి?: బొత్స సత్యనారయణ
ఏపి రాజధాని అమరావతి నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్థుతం క్రిష్ణా నదికి వచ్చిన 8 లక్షల క్యూసెక్కుల నీటీ ప్రవానికే రాజధాని నీటమునిగిందని, గత పది సంవత్సరాల క్రితం కూడ ఇదే పరిస్థితి నెలకొందని ఆయన గుర్తు చేసిందని అన్నారు.. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HpeRR8
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HpeRR8
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment