జగన్ మెచ్చిన ఆ ఐదుగురు మంత్రులు..! పూర్తి స్థాయిలో ఉండేదీ వారేనట..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి పాలనలో సీఎం జగన్ మెహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అటు మంత్రులు గాని, ఇటు అదికారులు గాని ఎవ్వరూ కూడా పట్టు తప్పకుండా పకడ్బందీగా పాలన కొనసాగిస్తున్నారు యువ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక జగన్ మెహన్ రెడ్డి ఏపి పగ్గాలు చేపట్టి వందరోజులు కావస్తున్న తరుణంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXQyP9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXQyP9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment